మదనపల్లి జిల్లా కొరకు JAC ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన జనసేన నాయకులు

   మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా సాధన కొరకు ఆసియాలోనే అతి పెద్దదైన మదనపల్లి మార్కెట్ ఎదుట మరియు నీరిగట్టువారిపల్లి టమాటా మార్కెట్ దగ్గర రైతులతో కలిసి మదనపల్లి జిల్లా సాధన జేఏసి సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, ఇతర రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, టమాటా మార్కెట్ యాజమాన్యం మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way