మదనపల్లెని జిల్లాగా ప్రకటించాలని JAC ఆధ్వర్యంలో ఎంపీ ఇల్లు ముట్టడి

  మదనపల్లె, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలలో భాగంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గమును జిల్లాగా ప్రకటించాలని మదనపల్లి JAC ఆధ్వర్యంలో 3 వ రోజు మదనపల్లి ఎంపీ ఇల్లును ముట్టడికి ప్రయత్నం చేయగా 1వ పట్టణ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దానికి నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way