టెక్కలి  నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించిన జనసేనపార్టీ ఇంఛార్జ్ కణితి కిరణ్

 టెక్కలి

     టెక్కలి, (జనస్వరం) : శ్రీకాకుళము జిల్లా టెక్కలి నియోజకవర్గములో జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా టెక్కలి మండలం సతివాడ గ్రామంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించడం జరిగింది. అలాగే గ్రామస్తులను, గ్రామ పెద్దలను, యువతను కలసి గ్రామ సమస్యలను తెలుసుకోవడం జరిగినది. ఈ పర్యటనలో జనసేన నాయకులు లాయర్ రాంప్రసాద్, కొత్తూరు హరి, క్రాంతి, స్వాదీన్, దాసరి బాపూజీ, శ్యామ్, ప్రసాద్, సూర్యప్రకాష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way