మండూరు గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన వేమూరు నియోజకవర్గ జనసేన నాయకులు

   వేమూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండగ సందర్బంగా మండూరు గ్రామంలో చుండూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అమ్మిశెట్టి  శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పూర్తితో జనసేవ కార్యక్రమం ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అలాగే మండూరు గ్రామస్థుల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి మహేష్, అమృతలూరు అధ్యక్షులు రమేష్, కిషోర్, దేవిరెడ్డి రాజశేఖర్, దేవిరెడ్డి యస్వంత్, సాయి బాలాజీ, శివకృష్ణ, రెడ్డి శివకోటేశ్వర రావు, త్రినాధ్, రెడ్డి మణి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way