తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు గర్భన సత్తిబాబు

   పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో శ్రీ కోటదుర్గమ్మ తల్లి జంక్షన్ పరిధిలో ధాన్యం రైతులుకి అండగా ఉండటానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన. సత్తిబాబు గారు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని, రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  రైతులకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియచేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way