అరకు వారపు సంతలో గిరిజనులకు జరుగుతున్న నిలువు దోపిడీని ప్రభుత్వం తక్షణం అరికట్టాలి : సాయిబాబా

అరకు

            అరకు ( జనస్వరం ) , అనంతగిరి మండల కేంద్రంలో గల సోమవారం సంతలో గిరిజనులకు జరుగుతున్న నిలువు దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని జనసేన పార్టీ జనసేన నాయకులు సాయిబాబా, దురియా, సన్యాసిరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతలో నకిలీ వస్తువుల జోరు మరింత పెరుగుతుందని దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వ సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ వారపు సంతలో గిరిజనులకు జరుగుతున్న నిలువు దోపిడీ వెలికితీసే భాగంగానే సోమవారం ఉదయం వారపు సంతలో సందర్శించారు. అనంతరం నకిలీ వస్తువులను నిలుపుదల చేయాలని వ్యాపారస్తులకు సూచించడం జరిగింది. దీనికి ముందుగాను నకిలీ వస్తువులను పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసైనికులు రాజు, కొండ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way