ఒంగోలు జనసేనపార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

   ఒంగోలు, (జనస్వరం) :  ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆదేశాలు మేరకు ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా గారి అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సుంకర సాయిబాబా గారు మాట్లాడుతూ యేసు ప్రభువుని దీవెనలతో ప్రజలందరూ కరోనా నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, మరియు జనసేన నాయకులు ఆంజనేయులు వల్లంశెట్టి, పిల్లి రాజేష్, అరవింద్ బాబు ముత్యాల, కంకట సురేష్, సురే ఏడుకొండలు, చన్నంశెట్టి మురళి, మేడిశెట్టి సుబ్బారావు, ముత్యాల సురేష్, నరేంద్ర పోకల, భూపతి రమేష్, మాల్యాద్రి నాయుడు, ఈదుపల్లి నాగరాజు, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి, ఉష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way