గుండిమెడ గ్రామం అగ్ని ప్రమాదంలో 4 ఇల్లు దగ్ధం : జనసేన నాయకుల పరామర్శ, నిత్యావసర సరుకులు అందజేత

             మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామం లోని 4 ఇల్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఇది తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పిలుపుమేరకు తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి శివ నాగేంద్రం గారు. తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు సామల నాగేశ్వరావు గారు ( S N R ). మరియు గుండిమెడ జనసేన నాయకులు కార్యకర్తలు. తక్షణమే వెళ్ళి అగ్ని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆ యొక్క కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున. నిత్యావసర సరుకులు బట్టలు ఇచ్చి జనసేన పార్టీ తరఫున అధికారులతో మాట్లాడి తక్షణమే వాళ్ళకి ఇల్లు కట్టించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి శివ నాగేంద్రం గారు. తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు సామల నాగేశ్వరావు గారు ( S N R ),తాడేపల్లి మండల కమిటీ సభ్యులు గింజి రమేష్ గారు. గుండిమెడ నాయకులు వేణు గారు, కృష్ణ గారు, వంశీ గారు, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way