కర్నూలులో జనసేన పార్టీలోకి 30 మంది యువకుల చేరిక

కర్నూలులో జనసేన పార్టీలోకి 30 మంది యువకుల చేరిక

                 జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువత పట్ల చూపుతున్న ప్రేమ శ్రద్ధ అభిమానం ఆయన ఆశయాలకు ఆకర్షితులై కర్నూల్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గం B.క్యాంప్, హౌసింగ్ బోర్డ్ యువకులు వంశీ మరియు వారి మిత్రబృందం దాదాపుగా 30 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్  శ్రీ చింతా సురేష్ బాబు గారు వారిని పార్టీ కండువా కప్పి జనసేన పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way