Search
Close this search box.
Search
Close this search box.

25,000 రూ. ఆర్దిక సాయం చేసిన జనసేన నాయకులు

జనసేన

        ఆమదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో నూరు. సంతోష్ గారి అమ్మకి 16నెలలు ముందు రోడ్ ప్రమాదం వలన కోమాలోకి వెళ్లడం జరిగింది. ఇప్పటికి కోలుకోలేని పరిస్థితి అయితే తన కుమారుడు 16నెలలు నుంచి తన మాతృ మూర్తికి సేవ చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు 25,000రూపాయలు ఆర్థికంగా సాయపడ్డారు.  జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర (మండల అధ్యక్షులు), కోరుకొండ. మల్లేశ్వరావు (ప్రోగ్రాం కమిటీ మెంబెర్), సిక్కోలు. విక్రమ్ (ఎంపీటీసీ & వారహి వాలంటీర్ కోర్ కమిటీ) సహకరించారు.ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి. మురళి మోహన్, స్థానిక నాయకులు వీరగొట్టపు.బాలమురళి, హనుమంతు.అనుష్, చందు,జిమ్ శంకర్, సేపేనా. రమేష్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way