ఉండ్రాజవరం గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 195 వ జయంతి వేడుకలు

     నిడదవోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 195 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ, ఉండ్రాజవరం జనసేన నాయకులు హనుమంతు వెంకన్న, జనసైనికులు వాకాటి పాండురంగారావు, ఆళ్ళ రమణ, వాకాటి వరప్రసాద్, హనుమంతు పండు, మాగాపు రాము, కైగాల ప్రసాద్, బత్తుల సత్యసాయి, గంధం నాగు, హనుమంతు బాలాజీ శంకర్, హనుమంతు ప్రసాద్, ఇర్రి మోహన కృష్ణ, కొల్లాటి సురేష్, బత్తుల సురేష్, రావిశెట్టి మణికంఠ పాల్గొని పూలే గారికి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way