Logo
Date of Publish : 22 April 2023, 4:17 pm
Editor : Sake Naresh

లోకం మాధవి ఆధ్వర్యంలో యువ భరోసా కార్యక్రమం

    నెల్లిమర్ల ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన నాయకురాలు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో చేపట్టిన యువ భరోసా అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం లోని పేద విద్యార్థిని విద్యార్థులకు ఎంసెట్ రిజిస్ట్రేషన్ మరియు కోచింగ్ ఉచితంగా ఇవ్వదలుచుకున్నారు. దానిలో భాగంగానే ఏప్రిల్ 15 నుండి నియోజకవర్గంలోని సుమారు 250 పైచిలుకు విద్యార్థిని విద్యార్థులకు మిరాకిల్ కాలేజీలో ఉచితంగా ఎంసెట్ శిక్షణ తరగతుల ప్రారంభించారు. ఈరోజు అక్కడికి వెళ్లిన జనసేన నాయకులు లోకం ప్రసాద్ గారు అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. లోకం ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలోనే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి అని, మెరుగైన విద్యా ఉద్యోగాలు కనిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామని శ్రీ లోకం ప్రసాద్ గారు తెలియజేశారు. విద్యార్థులకు ఎప్పుడు అండగా జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గారు ఉంటారు అని భరోసా ఇచ్చారు. ఆ తరువాత విద్యార్థులకు కావలసిన పుస్తకాలు మరియు మెటీరియల్స్ ని పంపిణీ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com