Search
Close this search box.
Search
Close this search box.

మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శించే స్థాయి వైసీపీ మంత్రులకు లేదు

మెగాస్టార్

       ఆత్మకూరు ( జనస్వరం ) : మెగా స్టార్ చిరంజీవి గారిని విమర్శించే స్థాయి ఏ పాలేరు వైసిపి మాజీ మంత్రి లకు లేదని ఆత్మకూరు నియోజకవర్గం జన సేన పార్టీ నాయకులు అనంత సాగరం మండలం జన సేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ గారు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకలో చిరంజీవి గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము హోదాపై, పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలి పేదలకు ఆకలి నింపాలని , పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా పరుసు మీద రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరును భారతదేశ పౌరుడిగా చెప్పడం జరిగింది. అదే అదునుగా చూసుకున్న వైసీపీ మాజీ మంత్రులు మంత్రులు చిరంజీవి గారి మీద ఎదురుదాడి చేస్తున్నారు అని చిత్ర పరిశ్రమంలో ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న చిరంజీవి గారి మీద రాద్ధాంతం చేయడము తగదని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలిలోకి వదిలేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలను ముఖ్యమంత్రి గారికి 20024లో రాష్ట్ర ప్రజలు ప్రజలు తగిన పాఠం చెప్తారని అన్నారుమెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారిని విమర్శించే స్థాయి ఏ ఒక్క పాలేరు మంత్రులు కు లేదు అని అది ఎలాంటి వారైనా సరే ఎవడిని వదిలే ప్రసక్తే లేదు మీరు మంత్రులు ఏంట్రా ఆయన కాలిగోటికి కూడా పనికిరారు ఖబర్దార్ వైసిపి చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది మంత్రులుగా ఎప్పుడైనా ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడారా మీరు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరమైనా రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేయలేదు అదేవిధంగా చిరంజీవి జోలికి వాస్తేజనసేన పార్టీ నాయకులు మరియు మెగా అభిమానులు మీ తాట తీస్తాం హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way