అరెస్ట్ పర్వాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం : శివయ్య

వైసీపీ

      చిత్తూరు ( జనస్వరం ) : అణగతొక్కే కొద్ది పైకి లేచేదే జనసైన్యం అని జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏ. పి. శివయ్య అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏమి చేయలేక పార్టీ కేడర్ ను అరెస్టుల పేర్లతో ప్రభుత్వం అణగా తొక్కలని చూస్తుందని ఏ. పి. శివయ్య ఓ పత్రిక ప్రకటనలో వెల్లడిచారు. జనసేన నేతలను, కార్యకర్తలను కానీ ఈ అధికార పార్టీ, ప్రభుత్వం ఎంత అణగా తొక్కాలానీ చూస్తే అంత పైకి ఏదుగుతారు అని అయన అన్నారు. ఇటీవల జరిగిన సంఘటనల వరుస క్రమం చూస్తూ ఉంటే అధినేత పవన్ కళ్యాణ్ ను, జనసేన పార్టీని నాశనం చేయాలని అధికార పార్టీ చూస్తున్నదని అభిప్రాయపడ్డాడు. అయితే జనసేన పార్టీ దినదినభివృద్ధి చెందతుందని, ప్రధాని నరేంద్రమోడీగారి స్థాయి వ్యక్తుల ప్రతేక్య గుర్తుంపు చూసి అధికారపార్టీ వెన్నులో వణుకుపుడుతుంది అన్నారు. అందుకే ఆందోళనలో ఏమి చేస్తున్నారో తెలియక అధికారాన్ని చేజార్చుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఇటువంటి దుశ్చర్యలలో భాగంగానే చిత్తూరు జిల్లాలో డాక్టర్ యుగంధర్ పొన్న, కిరణ్ రాయల్ వంటి నేతల అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way