అగ్రహారం గ్రామానికి చెందిన యువతకు జనసేన పార్టీలోకి చేరికలు

అగ్రహారం

             శృంగవరపుకోట ( జనస్వరం ) : జనసేన పార్టీ పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ శృంగవరపుకోట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ , పెదిరెడ్లి రాజశేఖర్, సీనియర్ నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు, బొలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రహారం గ్రామానికి చెందిన యువతకు జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం సమస్యలు గురించి వివరించి మనోహర్ గారికి వివరించడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఇంచార్జ్ లు, మండలం ఇంచార్జ్ లు గ్రామ కమిటీలు బాధ్యత ఇస్తే పార్టీ గుర్తు “గాజు గ్లాసు” ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం వుంటుందని జనసైనికుడు కోల మధు చెప్పారు. అదే విధంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటి పడిందని గ్రామానికి కనీసం సి.సి రోడ్డు ను బాగుచేయడాని పంచాయతీ లకు నిధులు మంజూరు చేయకుండా పక్క దారి పట్టిందని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లు అధికారంలో వున్నా, లేనట్టు పరిస్థితి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way