Logo
Date of Publish : 10 May 2022, 4:47 pm
Editor : Sake Naresh

యువతా మేలుకో – జనసేన సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న జనసేన నాయకులు సిద్ధు

          కావలి ( జనస్వరం ) : జనసేన యువ నాయకుడు సిద్దు గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని బిట్రగుంటలో యువతా మేలుకో అనే కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దు గారు మాట్లాడుతూ ప్రతి యువకుడు అంబేద్కర్ ఆశయాలను చేగువేరా పోరాట స్ఫూర్తితో తమ హక్కుల కోసం గ్రామంలోని సమస్యల మీద చాలా గట్టిగా ప్రశ్నించి పోరాడి సాధించుకోవాలి అని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అవినీతి అరాచకాలు లేనటువంటి యువతకు ఉపాధి చూపించి అభివృద్ధి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా యువకులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com