Logo
Date of Publish : 30 March 2022, 5:52 am
Editor : Sake Naresh

యస్. కోటలో జనసేనపార్టీలోకి చేరికలు

         విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ నియోజకవర్గ నేత వబ్బిన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, కళ్లేపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గోకాడ సన్యాసయ్య, కొత్తవలసకు చెందిన రామదాసు కాశీ జనసేన పార్టీలో చేరారు. జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. సన్యాసయ్య గారి చేరికకు కృషి చేసిన వీర మహిళ వెంకట లక్ష్మిని పార్టీ నాయకులు అభినందించారు. ఐకమత్యంతో పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వేపాడ, ఎల్.కోట, ఎస్.కోట, కొత్తవలసకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com