యస్. కోటలో జనసేనపార్టీలోకి చేరికలు

జనసేనపార్టీ

         విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ నియోజకవర్గ నేత వబ్బిన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, కళ్లేపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గోకాడ సన్యాసయ్య, కొత్తవలసకు చెందిన రామదాసు కాశీ జనసేన పార్టీలో చేరారు. జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. సన్యాసయ్య గారి చేరికకు కృషి చేసిన వీర మహిళ వెంకట లక్ష్మిని పార్టీ నాయకులు అభినందించారు. ఐకమత్యంతో పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వేపాడ, ఎల్.కోట, ఎస్.కోట, కొత్తవలసకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way