Logo
Date of Publish : 20 September 2023, 10:17 pm
Editor : Sake Naresh

వైసీపీ కార్యకర్తలు దాడి – జనసైనికుడుని పరామర్శించిన జనసేన నాయకులు

        పాయకరావుపేట ( జనస్వరం ) : యస్. రాయవరం మండలం పెదఉప్పలం గ్రామంలో మంగళవారం రాత్రి జనసైనికుడు కోట శ్రీనుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. ఈ సంఘటనలో శ్రీను గాయపడి నక్కపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసిన వెంటనే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి ఆదేశాలు మేరకు జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య, తోపాటు మరికొంత మంది నాయకులు బుధవారం నక్కపల్లి ఏరియా ఆసుపత్రికి వెళ్లి శ్రీను ను పరామర్శించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ జనసైనికులపై వైసీపీ వర్గీయులు దాడి చేయడాన్ని ఖండించారు. జనసైనికులకు గెడ్డం బుజ్జి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జగ్గన్నదొర, జ్యోతి కూమార్, సంజయ్, పి. గణేష్, శివ, రంగా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com