వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి : జయరామిరెడ్డి

వైసీపీ

    అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ను రాజకీయ౦గా ఎదుర్కోలేక వైసిపి నేతలు ఆరోపణలు చేయడం హేయమైన చర్య. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై గళం విప్పుతున్న జనసేన పార్టీని జోకర్‌ పార్టీ అని విమర్శించిన మంత్రి దాశెట్టి రాజా, ప్రభుత్వ విప్‌ ఉదయభాను నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జనసేన శ్రేణులు రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడ్డుతుంటే. రాజకీయ లబ్దికోసం పాకులాడుతున్న వైసీపీ నేతలు జనసేనను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న మీకు ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచుతామని చెప్పిన ప్రత్యేక హోదా తీసుకురావాలని… అలాకాకుండా ప్రజా బలం కూడగట్టుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ ను విమర్శిస్తే మీకు తగిన గుణపాఠం చెబుతామని జయరామిరెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way