Logo
Date of Publish : 13 October 2022, 2:43 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదు : జనసేన ఆలూరు ఇంఛార్జ్ వెంకప్ప

• గజ్జెహళ్లిలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ
         ఆలూరు, (జనస్వరం) : వైసీపీ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదని జనసేనపార్టీ ఆలూరు ఇంఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీల నిధులు మింగారని, ఒక్క పంచాయితీలో సిమెంటు బస్తా, ఒక్క ఇటుక వేసిన పాపాన పోలేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే వైసీపీ నాయకులు నమ్మించి నట్టేట ముంచారని గ్రామాల్లో పెద్దలు వాపోతున్నారని తెలిపారు. ఆలూరు నియోజకవర్గం, హోళగుంద మండల పరిధిలోని గజ్జెహళ్ళి గ్రామంలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు మనసులో జనసేనపార్టీని ఆవిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోళగుంద జనసేన నాయకులు అశోక్, వీరేష్, జలాల్, గంగాధర, హరున్ భాష, ఉరుకుందు, బ్రహ్మయ్య గ్రామానికి చెందిన జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com