Logo
Date of Publish : 04 March 2023, 4:36 pm
Editor : Sake Naresh

విజయవాడ పశ్చిమంలో బీసీలపై వైసీపీ నాయకుల గుండాయిజం : పోతిన వెంకట మహేష్

      విజయవాడ ( జనస్వరం ) : 48వ డివిజన్ ఆంజనేయ వాగు సెంటర్ పై భాగంలో అఖిల్ పై జరిగిన దాడి బీసీలపై వైసిపి నాయకులు చేసిన దాడిగానే పరిగణించాలని, పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న వైసిపి నాయకులకి ఏమాత్రం భయం లేకుండా అధికార మదంతో రెచ్చిపోయి బీసీలను ఇష్టానుసారం కొట్టి, దాడి చేసి, పదునైన ఆయుధాలతో పొడిచారని పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ తెలియజేశారు. బాధిత వర్గం కు చెందిన ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఉంచి ఆ తర్వాత విడుదల చేయడం ఏమిటని, అరెస్టు చేయాల్సింది దాడి చేసిన వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులను అని, తక్షణమే ఈ ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ గారు స్పందించాలని బీసీలకు అండగా నిలబడాలని అధికార వైయస్సార్సీపి పార్టీ గుండాల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ దారిలో పాల్గొన్న అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా పోలీస్ శాఖ వ్యవహరించాలని, బాధితులకు అండగా నిలవాలని, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడతామని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com