క్రియాశీలక సభ్యత్వాలు చేయిస్తున్నాడని జనసైనికుడిపై వైసీపీ నాయకుల దాడి

వైసీపీ

             అవనిగడ్డ ( జనస్వరం ) : అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండల పరిధిలోని పుచ్చగడ గ్రామానికి చెందిన దళిత జన సైనికుడు బొంతు గణేష్పై రాత్రి దాడి చేసిన వైసిపి పార్టీ నాయకులు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలకు కష్టపడుతూ జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడనే ఉద్దేశంతో తన మీద కక్ష్య గట్టిన స్థానిక వైసీపీ నాయకులు. చిన్న గొడవను పెద్దది చేసి తల పగల కొట్టి 12 కుట్లు పడడానికి కారణం అయిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నామని జనసేన నాయకులు కోరారు.  జన సైనికులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేసి గణేష్ ని మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి, పరామర్శించిన జనసేన నాయకులు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way