ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైసీపీ నాయకులు 3డి (దోపిడీ,దౌర్జన్యం,దగా) చూపిస్తున్నారు : చెన్నారెడ్డి మనుక్రాంత్

చెన్నారెడ్డి మనుక్రాంత్

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన కార్యకర్త రమణ పిలుపుమేరకు డివిజన్ కు విచ్చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారికి స్థానికులు సమస్యలను వివరించారు. సమస్యలను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామని స్థానిక నాయకుడు రమణ గారి ఆధ్వర్యంలో మీరు అందరూ ముందుకు వస్తే కమిషనర్ గారిని కలిసి స్థానిక సమస్యల గురించి వివరించి వాటి పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలియజేశారు. కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నప్పటికీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వర్షం పడితే రోడ్లు పోతున్నాయని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపై డ్రైనేజ్ వాటర్ వదిలేయడం వల్ల పరిసరాలను పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. ఇంటింటా తిరిగి ఓట్లు వేయించుకున్న నాయకులు సమస్యల కార్పొరేషన్ పరిధిలో ఉన్నా తమ సమస్యలను గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైసీపీ నాయకులు 3డి (దోపిడీ,దౌర్జన్యం,దగా) చూపిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way