Logo
Date of Publish : 07 April 2024, 8:22 pm
Editor : Sake Naresh

అధికారం కోసం ఎలాంటి అరాచకాలకైనా సిద్ధమైన పార్టీ వైసీపీ

         శ్రీకాకుళం, ఏప్రిల్ 07 (జనస్వరం) : అధికారం కోసం ఎలాంటి అరాచకాలకైనా పాల్పడే వైసీపీ నేతల చూపు ఇప్పుడు వృద్ధులు, వికలాంగులపై పడిందని జనసేనపార్టీ బూర్జ మండల అధ్యక్షుడు కొత్తకోట నాగేంద్ర ద్వజమెత్తారు. వైసీపీ పార్టీ స్వార్ధ రాజకీయాలకు తెరతీసి పేదల జీవితాలతో చెలగాటమాడుతుందని జనసేనపార్టీ నాయకులు, తూర్పు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షలు కొల్ల జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. యంపీటీసి విక్రం మాట్లాడుతూ అసలే వేసవికాలం కాలం కావటంతో ఎండలు మండుతున్నాయని ఈ నేపధ్యంలో వైసీపీ నేతలకు కనికరం కూడా లేకుండా దుష్ట రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరో నేత సేపేన రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక సంపద సృష్టితో మరిన్ని సంక్షేమ పథకాలు అమలచేసేందుకు కృషి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మల్లేశ్వరరావు, గేదెల వాసు, మామిడి సత్యన్నారాయణ, తులగాపు గౌతమ్, మజ్జి దిలీప్, గురుగుబిల్లి కోమల్, కొమరాపు ప్రసాద్ తులగాపూ మౌళి, తులాగాపు తిరుపతి, రుంకు అనంత, సివ్వాల సురేశ్, తులాగాపు నరేష్, కుప్పిలి చంటి, తులాగాపు శ్రీను, కుర్మాపు జోగారావు, పైడి మల్లేశ్వర రావు, కరణం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com