Logo
Date of Publish : 06 April 2023, 4:22 pm
Editor : Sake Naresh

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేనపార్టీ లక్ష్యం : కోడూరు జనసేన నాయకులు

         రైల్వే కోడూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దలను కలిసి జనసేన బిజెపి భవిష్యత్ కార్యాచరణ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంశంగా ప్రజా పీడిత ప్రభుత్వంగా మారిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని కలిసిన అనంతరం మీడియాతో చెప్పడం జరిగింది. రైల్వే కోడూరు నుంచి కూడా నాలుగు పర్యాయములు గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన కొరముట్ల శ్రీనివాసులు గారిని కుర్చీ దించే విధంగా జనసేన పోరాటం చేస్తున్నామని పత్రికా ముఖంగా తెలుపుతున్నాము. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండేలా పోరాటం చేయలేక చేతులెత్తేసి కోడూరు రాజంపేట నియోజకవర్గ ప్రజల మనోభావాలను తుంగలో తొక్కిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరినీ బాయికాట్ చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలిపిస్తున్నాము. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదానికి అనుగుణంగానే రైల్వేకోడూరు నుంచి జనసేన తరఫున పోరాటాలు ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కోడూరు జనసేన సీనియర్ నాయకులు ఉత్తరాది శివకుమార్, మర్రి రెడ్డి ప్రసాద్, వర్ధన గారి ప్రసాద్, నగిరిపాటి మహేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com