Search
Close this search box.
Search
Close this search box.

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే పవన్ సభను వైసీపీ అడ్డుకుంది : శృంగవరపుకోట జనసేన నాయకులు

వైసీపీ

      శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో వబ్బిన సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దాష్టికాలను అడ్డుకోవాల్సిన పారా మిలట్రీ పోలీసు సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ధ్వజమెత్తారు. నిస్వార్థ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అరెస్ట్ కు రంగం సిద్ధం చేయడం నిజంగా వైసీపీ అధికార మదంతో చేస్తున్న పని అన్నారు. వైజాగ్  సంఘటన ఎంత తారాస్థాయికి చేరుకుందో ఆంద్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ప్రజాసమస్యలపై గళం విప్పడానికి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం చేరుకున్న విషయం ఘనస్వాగతంతో ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం కళ్ళతో చూసిన వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించడానికి జనసేన పార్టీ నాయకులను జనసైనికులు అర్ధరాత్రి అరెస్ట్ లే ఈ వైసీపీ నిరంకుసత్వపాలన నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way