Search
Close this search box.
Search
Close this search box.

జి.దొంతమురులో వైసీపీ, టీడీపీ నాయకులు జనసేన పార్టీలోకి చేరికలు

జనసేన

             అనపర్తి ( జనస్వరం ) : పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరిక జి.దొంతమురు గ్రామ పంచయతీ బాలవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ బిసి నాయకులు గుబ్బల రాము గారు, సింగంపల్లి గ్రామానికి చెందిన వైసిపి యువ నాయకుడు సిరిగిరెడ్డి దొరబాబు. పెద్దపూడి మండలం జి.మావిడాడకి చెందిన యాదవ సంఘం ఉపాధ్యక్షుడు కోరందాసు అప్పలరాజు యాదవ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చాయన్నారు. కులాలను కలుపుకుపోయే విధానాలు నచ్చి జనసేన పార్టీ ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ రావాడ నాగు గారు చేతుల మీదుగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండల అధ్యక్షులు వీరాస్వామి, సత్తిబాబు, వీరబాబు, ప్రసాద్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు కొండయ్య గోవిందు, సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way