Logo
Date of Publish : 13 November 2023, 10:12 pm
Editor : Sake Naresh

బోరుకు మరమ్మతులు చేయించిన యల్లటూరు శ్రీనివాసరాజు

    కడప ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండల పరిధిలోని జీ రెడ్డి వారి పల్లి పంచాయతీ కోనంకి వారి పల్లి హరిజనవాడలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మాజీ డిఆర్డిఏ అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు బోరుకు మరమ్మతులు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో ఉన్న బోరు కు మోటరు కాలిపోవడంతో తాగునీటి సమస్య ఉండడంతో జనసైనికులు యల్లటూరు శ్రీనివాస రాజు దృష్టికి తీసుకెళ్లడంతో బోరుకు మోటర్ మరమ్మత్తులు చేయించి తాగునీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామస్తులు జనసైనికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com