Search
Close this search box.
Search
Close this search box.

బోరుకు మరమ్మతులు చేయించిన యల్లటూరు శ్రీనివాసరాజు

    కడప ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండల పరిధిలోని జీ రెడ్డి వారి పల్లి పంచాయతీ కోనంకి వారి పల్లి హరిజనవాడలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మాజీ డిఆర్డిఏ అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు బోరుకు మరమ్మతులు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో ఉన్న బోరు కు మోటరు కాలిపోవడంతో తాగునీటి సమస్య ఉండడంతో జనసైనికులు యల్లటూరు శ్రీనివాస రాజు దృష్టికి తీసుకెళ్లడంతో బోరుకు మోటర్ మరమ్మత్తులు చేయించి తాగునీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామస్తులు జనసైనికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way