జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

       శేరిలింగంపల్లి ( జనస్వరం ) : మహిళా దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యాలయంలో ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ జన సైనికుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీర మహిళ విభాగాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుష భేదం లేకుండా మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అందిపుచ్చుకుంటూ దేశం అభివృద్ది సాధించటంలో వారి పాత్ర చాలా కీలకం అని తెలియ చేశారు. గత కాలంనాటి సాంఘీక అసమానతలను దైర్యంగా ఎదుర్కొని మహిళలు నేటి రాజకీయాలలో ఇంకా ఎంతో అభివద్ధి సాధించాలని తెలియచేశారు. మహిళలు చదువుకొని అభివృద్దిపథంలో అన్ని రంగాలలో పురోగమించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, నాయకులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way