గాజువాకలో వైసీపీ, టీడీపీల నుంచి మహిళామణులు జనసేనపార్టీలో చేరిక

గాజువాక

             గాజువాక ( జనస్వరం ) : గాజువాకలోని పలు వార్డుల నుంచి 40 మంది వివిధ మహిళాసంఘాల కార్యదర్శులుగా మరియు అధ్యక్షులుగా పనిచేసిన మహిళలు జనసేనపార్టీలోకి జాయిన్ అయ్యారు. గాజువాక నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు  విందుల వెంకటరమణ గారి సారధ్యంలో శ్రీనగర్ యందు పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ మరియు PAC సభ్యులు కోన తాతారావు గారి సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. అనంతరం పార్టీ కండువాతో కోన తాతారావు గారు మహిళలందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని స్సోచించారు. జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆసాయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లెలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way