Logo
Date of Publish : 22 July 2022, 3:52 pm
Editor : Sake Naresh

జనసేన నాయకుల ప్రోత్సాహంతో చావలి హైస్కూల్ కి సైన్స్ ల్యాబ్ పరికరాలు అందజేత

    వేమూరు ( జనస్వరం ) : వేమూరు మండలం, చావలి గ్రామం Z.P.H హై స్కూల్ కి జనసేన పార్టీ ప్రోత్సహంతో అనంతపురం R.D.T రూరల్ సంస్థ ద్వారా సోమారౌతు, బ్రహ్మం ఆధ్వర్యంలో సైన్స్ లాబ్ కి కావలసిన పరికిరాలు అందించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులు అని, అందరూ క్రమశిక్షణతో చదవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు తమ లక్ష్యం దిశగా పయనించేలా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  చావలి జనసేన నాయకులు విష్ణుమొలకల శ్రీనివాస్, తాడికొండ శివరాం కృష్ణ, వుసా రాజేష్, బాజి, పద్దయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com