Logo
Date of Publish : 11 March 2022, 3:14 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి : మైలవరం ఇంఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు

● మైలవరం నియోజకవర్గం నాయకులకు, జనసైనికులకు వీరమహిళలకు పిలుపు ఇచ్చిన అక్కల రామ మోహన రావు (గాంధి ), జనసేన పార్టీ అధికార ప్రతినిధి ప్రోగ్రామ్ ఇన్ ఛార్జ్ అజయ్ వర్మ 

       మైలవరం, (జనస్వరం) : మార్చి 14 ఇప్పటం గ్రామంలో దామోదరం సంజివయ్య సభా వేదికగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గారు పిలుపు మేరకు మైలవరం నియోజకవర్గం నుండి భారీగా జనసైనికులు, వీరమహిళలు తరలి రావాలని, కనివిని ఎరుగని విధంగా సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, వివిధ మండలం అధ్యక్షులు కోలా రాజు, పోలి శేటి తేజ, y. నరసింహ రావు, శీలం. బ్రహ్మం, కాంతారావు, కొండపల్లి మునిసిపల్ పోటీ చేసిన అభ్యర్థులు అడపా శివ, y నాని, y ప్రవీణ్, రామాంజినీయులు, సుజాత, చరణ్, సురేష్, వెంకీ, కోటయశ్వరావు, నాగరాజు, కుమార్, గోలపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారావు, అది నారాయణ, కొమ్మురీ వెంకటస్వామి, హనుమంతు రావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com