Logo
Date of Publish : 02 February 2022, 1:24 pm
Editor : Sake Naresh

కనీసం రోడ్లు కూడా వెయ్యలేని వాళ్లు ప్రాజెక్ట్ లు నిర్మిస్తారా ? : ఆలూరు జనసేన ఇంచార్జ్ వెంకప్ప

             కర్నూలు ( జనస్వరం ) : ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్  తెర్నెకల్ వెంకప్ప ఆలూరు నుంచి అరికెరతండా, చిప్పగిరి, హత్తిబెలగల్ రహదారులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  గుమ్మనూరు జయరాం పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం అని మీరు చెప్పుకుంటూ ఉంటారు. కనీసం పాతికేళ్ళ వయసు గల యువత మాటైనా వినగలరా ? అని దయ్యబట్టారు. ప్రజలు మరియు యువత నియోజకవర్గ పాలకుల పైన విరక్తి చెంది ఉన్నారన్నారు. గ్రామాలకు సరిగ్గా రోడ్లు కూడా వేయలేని వారు జిల్లాకు ఒక విమానాశ్రయం కట్టిస్తామని చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడమే అని హితువు పలికారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్నా మా రోడ్ల పరిస్థితి మారట్లేదని వాపోయారు. ఎంతో మంది పాలకులు వస్తున్నారు, పోతున్నారు కానీ మా జీవితాలు మాత్రం ఆగమ్యగోచరంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రంజిత్, చత్రపతి, మహేష్, మక్బుల్, నందు, ఆంటోనీ, నాగరాజు, సోమశేఖర్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com