Logo
Date of Publish : 04 June 2022, 2:29 pm
Editor : Sake Naresh

న్యాయం కోసం అడిగినందుకు అరెస్టులు చేస్తారా? బాలికకు న్యాయం జరగాలి : తెలంగాణ జనసేన నాయకులు

     తెలంగాణ, (జనస్వరం) : జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మైనర్ బాలిక అత్యాచారం కేసు విషయంలో నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని తెలియజేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన జనసేన పార్టీ తరుపున రాష్ట్ర నాయకులు నేమురి శంకర్ గౌడ్ ని, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగంన్ని, మహిళ చైర్మన్ కావ్యని, ప్రధాన కార్యదర్శి శిరీషని, గ్రేటర్ నాయకులను వీర మహిళలను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com