Logo
Date of Publish : 12 June 2023, 11:36 am
Editor : Sake Naresh

ప్రభుత్వ ఆసుపత్రులలో వెహికల్ పార్కింగ్ ఛార్జీలు ఎందుకు? జనసేన నాయకులు హుస్సేన్ ఖాన్

     విజయనగరం, (జనస్వరం): విజయనగరం జిల్లాలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మాత శిశు ఆరోగ్య కేంద్రం (ఘోష ఆసుపత్రి) లో వచ్చే పేద మధ్య తరగతి పేషంట్స్ వద్ద వెహికల్ పార్కింగ్ చార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ యువ నాయకుడు హుస్సేన్ ఖాన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి విజయనగరం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, మెరక ముడుదాం మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com