Logo
Date of Publish : 02 May 2023, 3:12 pm
Editor : Sake Naresh

నిన్ను ఎందుకు నమ్మాలి సీఎం జగన్ రెడ్డి

     విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మే 3న ముఖ్యమంత్రి YS జగన్ రెడ్డి విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రాయ శంకుస్థాపనకు రావడం సిగ్గు చేటని, ఇంతకుముందే శంకుస్థాపన జరిగిన తరువాత మళ్ళీ అదే పనికోసం అదేచోట ఈయన శంకుస్థాపన కోసం రావడం విడ్డూరం కాకపోతే మరేమిటని జిల్లా నాయకులు ఏద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి కేవలం శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని, కేవలం బటన్ నొక్కుడు ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా తీరు మార్చుకుని అనవసరమైన అర్భాటాలకు పోకుండా, ప్రజల సొమ్మును వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్మాణ కార్యదర్శి బాబు పాలూరి, జిల్లా నాయకులు మర్రాపు సురేష్, ఆదాడ మోహన రావు, అక్కివరపు మోహన్ రావు, గుర్రన్న అయ్యలు , మిడతాన రవి కుమార్,రమేష్ రాజు, నర్సింగ్ రావు, టమ్మిగంటి సురి నాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, రేగిడి లక్ష్మణరావు, తుమ్మి అప్పలరాజు దొర, బాలు, తవిటీ నాయుడు,రాజేష్ పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com