రహదారుల మీద అర్ అండ్ బి అధికారులకు, ప్రభుత్వానికి ఎందుకు అంత నిర్లక్ష్యం : పాశం నాగబాబు

పాశం నాగబాబు

        నూజివీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని నూజివీడు వలసపల్లి రహదారి రమణక్కపేట శివారు కండ్రిక-దిగవల్లి రోడ్డు వద్ద గుంటలు ఏర్పడ్డాయి. బంక మట్టి కుప్పలతో పూడ్చడంతో రెండు రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు బురదతో రోడ్లు మొత్తం బురదమాయం కావడంతో నిన్న రాత్రి నూజివీడు నుండి వస్తున్న సమయంలో బైక్ టైర్ బురదలో జారడంతో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబుకి గాయాలయ్యాయి. దానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా సామాన్య ప్రయాణికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ పరిధిలో అధ్వాన్నమైన రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని నూజివీడు డివిజన్ సబ్ కలెక్టర్ గారిని కలిసి అయనకి పాశం నాగబాబు వినతిపత్రం అందజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way