Logo
Date of Publish : 26 September 2022, 3:14 pm
Editor : Sake Naresh

కోడూరు, నాగాయలంక మండలాలకు సాగునీటి కష్టాలు ఎందుకు పరిష్కారం కావట్లేదు : అవనిగడ్డ జనసేన నాయకులు

           అవనిగడ్డ ( జనస్వరం ) : దివిసీమలోని కోడూరు, నాగాయలంక మండలాలకు సాగునీటి కష్టాలు ఎందుకు పరిష్కారం కావట్లేదని జనసేన పార్టీ అవనిగడ్డ నాయకులు గుడివాక శేషుబాబు ప్రశ్నించారు. అవనిగడ్డలో శేషుబాబు మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు సాగునీటి సరఫరాలో విఫలమయ్యారని గతంలో ఉద్యమాలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మూడేళ్లుగా కోడూరు మండలానికి సాగు నీటి సమస్య ఎందుకు పరిష్కారం చేయలేదని ప్రశ్నించారు. కోడూరు మండలంలో నేటికీ చేలు దమ్ము చేసుకునేందుకు సాగు నీళ్లు అందని గ్రామాలు ఉన్నాయన్నారు. నాగాయలంక మండలంలో వేసిన నాట్లకు తడులకు నీరు అందక ఆయిల్ ఇంజన్లు పెట్టుకోవలసి వస్తోందన్నారు. ఈ సమస్యల నేపథ్యంలో సాగునీటిని అందించటంలో వైసీపీ కూడా విఫలమైందని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ దెబ్బతింటున్నా కనీసం బాగు చేయించలేదన్నారు. ఈ పాలకులు కొత్తవి నిర్మించే సత్తా లేకపోయినా కనీసం బ్రిటిష్ వారు నిర్మించిన ఆక్విడెక్టు అయినా కాపాడాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com