Logo
Date of Publish : 01 January 2022, 9:32 am
Editor : Sake Naresh

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

   మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గం చిడికాడ మండలంలో అడవి అగ్రహారం గ్రామంలో అగ్ని ప్రమాదములో నష్టపోయిన  కోన సింహాచలం, నమ్మి రాములు బాధిత కుటుంబాలకు జనసేన నేతలు ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలకు వాకపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ 25kgల బియ్యం, 5000 రూపాయలు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రొబ్బా మహేష్, గండెం రాంబాబులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com