Logo
Date of Publish : 04 June 2022, 4:08 pm
Editor : Sake Naresh

రక్తదానంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది : ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్

         శ్రీకాకుళం ( జనస్వరం ) : అత్యవసర సమయంలో వీరమహిళ అయినటువంటి బొబ్బిలి గ్రామనికి చెందిన పాణిపూరి బడ్డీని నడుపుకొని కొల్లివలసలో బ్రతుకుతున్నారు. అనుకోకుండా సత్యవతి గారికి కాళ్ళకి ఆపరేషన్ వల్ల రక్తం కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆముదాలవలస నియోజకవర్గం చిన్నలంకం గ్రామానికి చెందిన జనసైనికుడు జయరాం తమ్ముడు రక్తదానం చేయడం జరిగింది.. సమయానికి బ్లడ్ ఇచ్చి మా కుటుంబానికి చాలా సాయం చేశారని కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాగోలు బ్లడ్ మేనేజర్  మహేష్, మోహన్ మరియు ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com