శ్రీకాకుళం ( జనస్వరం ) : అత్యవసర సమయంలో వీరమహిళ అయినటువంటి బొబ్బిలి గ్రామనికి చెందిన పాణిపూరి బడ్డీని నడుపుకొని కొల్లివలసలో బ్రతుకుతున్నారు. అనుకోకుండా సత్యవతి గారికి కాళ్ళకి ఆపరేషన్ వల్ల రక్తం కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆముదాలవలస నియోజకవర్గం చిన్నలంకం గ్రామానికి చెందిన జనసైనికుడు జయరాం తమ్ముడు రక్తదానం చేయడం జరిగింది.. సమయానికి బ్లడ్ ఇచ్చి మా కుటుంబానికి చాలా సాయం చేశారని కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాగోలు బ్లడ్ మేనేజర్ మహేష్, మోహన్ మరియు ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com