Search
Close this search box.
Search
Close this search box.

రక్తదానంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది : ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్

జనసేన

         శ్రీకాకుళం ( జనస్వరం ) : అత్యవసర సమయంలో వీరమహిళ అయినటువంటి బొబ్బిలి గ్రామనికి చెందిన పాణిపూరి బడ్డీని నడుపుకొని కొల్లివలసలో బ్రతుకుతున్నారు. అనుకోకుండా సత్యవతి గారికి కాళ్ళకి ఆపరేషన్ వల్ల రక్తం కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆముదాలవలస నియోజకవర్గం చిన్నలంకం గ్రామానికి చెందిన జనసైనికుడు జయరాం తమ్ముడు రక్తదానం చేయడం జరిగింది.. సమయానికి బ్లడ్ ఇచ్చి మా కుటుంబానికి చాలా సాయం చేశారని కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాగోలు బ్లడ్ మేనేజర్  మహేష్, మోహన్ మరియు ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way