Logo
Date of Publish : 29 October 2022, 2:45 pm
Editor : Sake Naresh

ఎర్రకట్ట మరమ్మత్తులకు మోక్షం ఎప్పుడు? జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్

      విజయవాడ, (జనస్వరం) : ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ, ప్రమాదాల బారిన పడుతున్న విఎంసి అధికారులు & రైల్వే అధికారులు స్పందించట్లేదని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి ఏడాదిగా ఎర్ర కట్టకు కనీస మరమ్మత్తులు చేయించడంలో వైఫల్యం చెందారని ఆయన అన్నారు. వైసిపి కార్పొరేటర్లు పూర్ణ, చలపతిరావు ఈ సమస్య పై కనీస దృష్టి సారించకుండా స్థానిక ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేశారని అవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్, నాయకులు ఆది తదితరులతో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ శనివారం ఉదయం ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని తొందరలోనే ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com