Search
Close this search box.
Search
Close this search box.

దళితుల భూముల కోసం పోరాటం చేస్తాం : జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ రావు

     మైలవరం, (జనస్వరం) : మూలపాడు గ్రామానికి చెందిన తరతరాలుగా వస్తున్న ST, SC, BC లంక సొసైటీ భూములను కొంతమంది దళారులు, రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తున్నారని గ్రామ ప్రజలు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న జనసేనపార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇంఛార్జ్ అక్కల రామ్మోహన్ దీక్షా శిబిరం వద్దకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. అంతే కాకుండా జనసేనపార్టీ లీగల్ సెల్ ద్వారా ఈ విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి బాధిత SC, ST, BC కుటుంబాలకు తమ వంతు బాధ్యతగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, ప్రవీణ్, వెంకట్ స్వామి, కృష్ణ, బాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way