Logo
Date of Publish : 02 January 2023, 3:59 pm
Editor : Sake Naresh

హరిరామ జోగయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : రేగిడి లక్ష్మణరావు

       న్యూస్ ( జనస్వరం ) : హరిరామ జోగయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మరియు జనసేన విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి రేగిడి లక్ష్మణరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 80 ఏళ్ల వయసులో జోగయ్య గారి చేస్తున్న పోరాటం చూసి 50 ఏళ్ల వయసున్న యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాంట్లు తడుపుకుంటున్నారు.  ఈ బీసీ రిజర్వేషన్లు లో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు కేటాయించాలని గత ప్రభుత్వంలోనే తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించారు. కాపు సామాజిక వర్గంపై జగన్మోహన్ రెడ్డి గారు పదేపదే విషం చిమ్ముతున్నారన్నారు. వైయస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు, ఎమ్మెల్సీలు జోగయ్య గారి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే మీరు కాపు ద్రోహులే అని విమర్శించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com