Logo
Date of Publish : 16 March 2022, 8:12 am
Editor : Sake Naresh

జనసైనికుల సహకారంతో అమ్మపాలెం గ్రామానికి వాటర్ ట్యాంక్

     దెందులూరు, (జనస్వరం) : "గెలుపు ఓటములు మనల్ని ఆపలేవు. గెలిచినా ఓడిన ప్రజల అవసరాలకోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం" అని చెప్పిన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల స్ఫూర్తిగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు నియోజకవర్గంలోని అమ్మపాలెం గ్రామానికి ఆ గ్రామ జనసైనికులు అందరూ కలిసి ప్రజల అవసరాల కోసం 2 లక్షల రూపాయిల విలువ అయిన వాటర్ ట్యాంకర్ ని చేయించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో నీటి కొరత ఉండడంతో ప్రజలు కష్టాలు తెలుసుకొని ఈ వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామంలో నీటి కొరత లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com