బొబ్బిలి జనసైనికుల ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం

    బొబ్బిలి ( జనస్వరం ) : ఈరోజు బొబ్బిలి నియోజకవర్గం కమ్మవలస కొండ దేవుపల్లి గ్రామల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, జనసైనికులు జమ్మూ గణేష్, గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ” MY FIRST VOTE FOR JANASENA ” క్యాంపయిన్ లో భాగంగా 18 సంవత్సరాల దాటిన జనసైనికులుకి వీర మహిళలుకి పార్టీ పట్ల వాళ్ళ బాధ్యత ని గుర్తు చేస్తూ కొత్తగా ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనోజ్, సత్యనారాయణ, సాయి, జగదీశ్, రాము,వీర్ మహిళలు అఖిల, రామ,కమ్మవలస మరియు కొండ దేవుపల్లి గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way