Search
Close this search box.
Search
Close this search box.

ఒంగోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

జనసేన పార్టీ

            ఒంగోలు ( జనస్వరం ) : పెర్నమిట్ట లోని శాంతి నగర్ లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు గారి ఆధ్వర్యంలో 41, 42 వ డివిజన్ అధ్యక్షులు పెర్నమిట్ట శ్రీనివాస్, చల్ల శ్రీనివాస్ అధ్యక్షతన వాలీబాల్ పోటీల ఫైనల్స్ ఘనంగా జరిగాయి.. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, చీమకుర్తి పట్టణ అధ్యక్షులు బండి ప్రసాద్, మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శులు కందుకూరి వాసు, పల్ల ప్రమీల, ఒంగోలు నగర కార్యదర్శులు ఇంకొల్లు శ్రీమన్నారాయణ, కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి ఉషారాణి మరియు స్థానిక సామాజిక వేత్త మేడికొండ జార్జ్ గారు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way