Logo
Date of Publish : 09 February 2024, 9:36 pm
Editor : Sake Naresh

విజయనగరం జనసేనపార్టీలో భారీ చేరికలు

  విజయనగరం ( జనస్వరం ) :  విజయనగరం పాల్ నగర్ దగ్గర ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గాజులరేగ జనసేన పార్టీ నాయకుల సమక్షంలో 150 మందికి పైగా సభ్యులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. కార్యక్రమ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో యశస్వి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు మీ మీ డివిజన్లో ప్రతి ఒక్కరు బూత్ కమిటీ స్థాయి నుండి ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు సాధనకే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com